• Login / Register
  • Site Logo

    కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిసిన విజయ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కరూర్‌లో నెల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలను నటుడు విజయ్‌ పరామర్శించారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జరిగిన ఈ సమావేశంలో 41 మంది మృతుల కుటుంబాలకు చెందిన 37 కుటుంబాలతో పాటు సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో ఇతరులకు ప్రవేశం ఇవ్వలేదు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, సాయం అందించే దిశగా విజయ్‌ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

    The post కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిసిన విజయ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment