• Login / Register
  • Site Logo

    కరీంనగర్ లో ప్రత్యేక షోరూమ్ను ప్రారంభించిన కిస్నా

    Rss వార్తలు

    నవతెలంగాణ కరీంనగర్: తెలంగాణలో తమ 5వ ప్రత్యేక షోరూమ్‌ను కరీంనగర్‌ వద్ద నున్న గౌరీశెట్టి కాంప్లెక్స్‌లో ఘనంగా ప్రారంభించినట్లు కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి, వజ్రాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 75% వరకు తగ్గింపు మరియు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కిస్నా అందిస్తోంది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణ తగ్గింపును […]

    The post కరీంనగర్ లో ప్రత్యేక షోరూమ్‌ను ప్రారంభించిన కిస్నా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment