• Login / Register
  • Site Logo

    కమ్మర్లపల్లి గ్రామపంచాయతీ భవనానికి శంఖుస్థాపన..

    Rss వార్తలు

    నవతెలంగాణ – చిన్నకోడూరు  : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కమ్మర్లపల్లి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి 20 లక్షల వ్యయంతో గ్రామ సర్పంచ్ రేగుల శ్యామల దేవయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నూతన గ్రామపంచాయతీ ఏర్పడడం అభినందనీయం అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగని సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో […]

    The post కమ్మర్లపల్లి గ్రామపంచాయతీ భవనానికి శంఖుస్థాపన.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment