యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు…అక్కల బాపు యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుపత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ,కపాస్ కిసాన్, యాప్ను రద్దు చేయాలనీ (యువైఏప్ఐ)యువజన భారత సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అతివతృష్టి కారణంగా రైతులు పంట దిగుబడి సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారన్నారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. కసాప్ […]
The post కపాస్ కిసాన్ ను రద్దు చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment