ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవాలు సైనిక వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసైనిక పాటవాన్ని చాటిన పరేడ్ప్రత్యేక ఆకర్షణగా ‘ఆపరేషన్ సిందూర్’ ఆయుధ వ్యవస్థలుసాంప్రదాయ బగ్గీలో యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటానియో కోస్టా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్లు న్యూఢిల్లీ : దేశ 77వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని సాయుధ బలగాల శక్తి సామర్ధ్యాలను, సైనిక పాటవాన్ని చాటేలా ఉత్సాహభరితమైన వాతావరణంలో, కన్నుల పండువగా పరేడ్ (కవాతు)ను నిర్వహించారు. ‘150సంవత్సరాల వందేమాతరం’ థీమ్ […]
The post కన్నుల పండువగా కర్తవ్యపథ్ appeared first on Navatelangana.
Leave A Comment