ఎర్రనల్లితో నల్లబారిన మిర్చిప్రకృతి వైపరీత్యాలతో అపార నష్టందిగుబడి తగ్గడంతో రైతుల్లో ఆందోళన నవతెలంగాణ – మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధిమిర్చి సాగు రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన అలంపూర్, గద్వాల సమీప నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఎర్ర నల్లి, ఆకు ముడతతోపాటు బూడిద తెగులు పంటను దెబ్బతీశాయి. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిరప వేసిన రైతులు లాభాలు పొందగా.. ఈసారి కోటి ఆశలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా […]
The post కన్నీరు మిగిల్చిన మిర్చి సాగు appeared first on Navatelangana.
Leave A Comment