క్లాత్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ మహాసభలో డబ్బికార్నవతెలంగాణ – మిర్యాలగూడ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ద క్లాత్ మర్చంట్ వర్కర్స్ అసోసియేషన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లాత్ మర్చంట్ లో పనిచేసే కార్మికుల చేత యాజమాన్యాలు వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి పది నుంచి 12 […]
The post కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment