ప్రజాభవన్లో అధికారులకు యూనియన్ నేతల వినతిసానుకూలంగా అధికారుల స్పందన నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్గిరిజన సంక్షేమ శాఖ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో గిరిజన సంక్షేమ శాఖ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ప్రజాభవన్లో ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నా రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. 9 నుంచి 14 నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వారాంతపు, పండగ, […]
The post ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment