ఉద్యోగ భద్రత కరువు సమానపనికి సమానవేతనం లేక ఇబ్బందులుఏజెన్సీల కమీషన్లతో సతమతంప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటయ్యేనా?ప్రభుత్వ నిర్ణయం కోసం ఎంప్లాయీస్ ఎదురుచూపు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మనోవేదన చెందుతున్నారు. కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక సతమతమవుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమానపనికి సమాన వేతనం అమలు కావడం లేదు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షలకుపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ప్రభుత్వం నెలకు ఒక్కొక్కరికి […]
The post ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మనోవేదన appeared first on Navatelangana.
Leave A Comment