– పట్టించుకోని భగీరథ అధికారులు..– గత రెండేళ్లుగా సమస్య పరిష్కరించని భగీరథ అధికారులునవతెలంగాణ – జుక్కల్మండలంలోని జుక్కల్ జిపి గ్రామంలో భగీరథ నీరు లీకేజీతో నీరు వృధా అవుతుంది. అదేవిధంగా మైదాపూర్ గ్రామంలో నీరు లేక గ్రామస్తులు నీటి ఎద్దడి గత రెండు మూడేళ్లుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవలసిన విషయం భగీరథ అధికారులు తమకేమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా భగీరథ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు గ్రామాల ప్రజలు అధికారులపై అక్రోశంలో ఉన్నారు.1) మైబాపూర్ […]
The post ఓవైపు భగీరథ నీరు వృధా.. మరోవైపు నీటిఎద్దడి appeared first on Navatelangana.
Leave A Comment