• Login / Register
  • Site Logo

    ఓయూ డాక్టరేట్ పొందిన పోతన్న

    Rss వార్తలు

    నవతెలంగాణ నిజామాబాద్ సిటీ  నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన ఇస్సపల్లి పోతన్నకి ఓయూ చరిత్ర విభాగం డాక్టరేట్ ప్రకటించింది. మధ్యయుగ దక్కన్ పాలకులు – సైనిక వ్యవస్థ (1000-1724) అన్న అంశంపై పోతన్న పరిశోధన చేయగా చరిత్ర విభాగం డాక్టరేట్ ను ప్రకటించింది. ప్రొ.జి.అంజయ్య గైడ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం పోతన్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన పోతన్న ప్రాథమిక […]

    The post ఓయూ డాక్టరేట్ పొందిన పోతన్న appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment