కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోర్స్ రద్దు చేయాలిఈ నెల 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండిసీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు అతిమేల మానిక్నవతెలంగాణ – కంది మండలంలోని ఎద్దుమైలారం గ్రామ శివారులోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడిఎఫ్) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ 26,000 పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అతిమేల మానిక్ సోమవారం కేంద్ర ప్రభుత్వనాని […]
The post ఓడిఎఫ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment