• Login / Register
  • Site Logo

    ఓట్ల చోరీతో బీహార్లో బీజేపీ గెలవాలని చూస్తోంది: రాహుల్ గాంధీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఓట్లు చోరీ చేసి గెల‌వాల‌ని బీజేపీ చూస్తోంద‌ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకు అనుగుణంగా ఓట‌ర్ లిస్ట్‌లో ఫేక్ ఓట్ల‌ను న‌మోదు చేసార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోడీ, అమిత్‌షా, కేంద్ర ఎన్నిక‌ల సంఘం హ‌ర్యానా ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీహార్‌లోని బాగ‌ల్‌పూర్ నియోజ‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ర్యాలీలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ త‌ర‌హా ధోర‌ణిని బీహార్ యూత్ […]

    The post ఓట్ల చోరీతో బీహార్‌లో బీజేపీ గెల‌వాల‌ని చూస్తోంది: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment