కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపలు చోట్ల మంత్రులు, ప్రతిపక్ష నేతలు, తెల్దారుపల్లిలో తమ్మినేని నవతెలంగాణ-విలేకరులుమున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు విని యోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కోడంగల్లో తన ఓటు హక్కును కోడంగల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 6వ వార్డు, పోలింగ్ స్టేషన్ 12లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మధిరలో డిప్యూటీ సీఎం మల్లు […]
The post ఓటు వేసిన ప్రముఖులు appeared first on Navatelangana.
Leave A Comment