నవతెలంగాణ – అశ్వారావుపేట రాజకీయ చరిత్రలో కొన్ని ఫోటోలు మాటల కంటే ఎక్కువ చెబుతాయి. అటువంటి అరుదైన చిత్రమిది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు సాధారణ వ్యక్తులు కాదు. ఒక్కొక్కరి రాజకీయ ప్రయాణం వేరు, కానీ వారందరినీ కలిపిన ది ఒక ప్రాంతం, ఒక రాజకీయ అనుబంధం, అదే దమ్మపేట మండలం. రైతు కుటుంబం నుండి మంత్రి వరకు – తుమ్మల నాగేశ్వరరావు గండుగులపల్లి గ్రామానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఎన్టీఆర్ […]
The post ఒకే ఫ్రేమ్ లో నలుగురు ప్రజా ప్రతినిధులు appeared first on Navatelangana.
Leave A Comment