నవతెలంగాణ-హైదరాబాద్ : బస్సు, కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రం రాయపోల్ హై స్కూల్ దుర్గమ్మ గుడి మూలమలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బొమ్మదేవన్ పల్లి గ్రామానికి చెందిన భరద్వాజ్ శంకర్రావు ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేస్తున్నారు. భరద్వాజ్ శంకర్రావు భార్య స్వప్నతోపాటు అనంతరావు కలిసి TS 11 EV 1623 EON హుండాయ్ కారులో గజ్వేల్ నుండి రామాయంపేట వైపు […]
The post ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు..ముగ్గురికి తీవ్ర గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment