గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక ఎంతో మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మరణాలు మహారాష్ట్రలో విపరీతంగా ఉంటున్నాయి. అప్పటి వరకు కుటుంబాన్ని పోషించిన వ్యక్తి ఈ లోకం విడిచి వెళ్లిపోవడంతో మహిళలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. కుటుంబం, పిల్లల బాధ్యతతో పాటు అప్పుల భారం కూడా వారిని కుంగదీస్తుంది. భూమిపై హక్కులు లేక, సరైన సర్టిఫికేట్లు లేక ఎంతో మంది మహిళలు తమ హక్కును ఉపయోగించు కోలేక పోతున్నారు. అలాంటి ఒంటరి మహిళలకు అండగా […]
The post ఒంటరి మహిళల నిశబ్ద విప్లవం appeared first on Navatelangana.
Leave A Comment