శనివారం భువనగిరి లోని బహార్ పేట్, హనుమాన్ వాడ, హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరా నగర్లో బహిరంగ సభ జయప్రదం కోసం కరపత్ర ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ఈనెల 25 నుండి 28 వరకు హైదరాబాదులో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను నిర్వహిస్తామని, ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా జాతీయ ప్యాట్రన్, మాజీ ఎంపీ బృందా కారత్, జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ […]
The post ఐద్వా జాతీయ మహా సభలను జయప్రదం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment