• Login / Register
  • Site Logo

    ఐడిఓసిలో అదనపు కలెక్టర్ జెండావిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – వనపర్తి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ .సి ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య ఆవిష్కరించారు. సోమవారం ఐ డి ఓ సి ఆవరణలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అదనపు కలెక్టర్ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్, జాతి పిత మహాత్మాగాంధీ చిత్ర పటాలకు పూల నివాళులు అర్పించిన స్నాంతరం […]

    The post ఐడిఓసిలో అదనపు కలెక్టర్ జెండావిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment