• Login / Register
  • Site Logo

    ఐకెపి సెంటర్లు ప్రారంభించాలి

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధనవతెలంగాణ – భువనగిరిభువనగిరి పట్టణంలోని బొమ్మాయి పల్లి, రైల్వే స్టేషన్ వద్ద ఐకెపి సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు 20 రోజుల నుండి ఐకెపి సెంటర్కు ధాన్యాన్ని తెచ్చిన జిల్లా కలెక్టర్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.  20% తేమ ఉన్న ధాన్యాన్ని […]

    The post ఐకెపి సెంటర్లు ప్రారంభించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment