• Login / Register
  • Site Logo

    ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం ఓకే

    Rss వార్తలు

    ఇప్పటికే కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ గ్రీన్‌సిగల్‌ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసు చార్జిషీట్‌కు రెడీ అవుతున్న ఏసీబీనవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) విభాగం రాష్ట్ర ఏసీబీకి అనుమతినిస్తూ సమాచారాన్ని పంపింది. 2023లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్‌ రేసు నిర్వహణకు సంబంధించి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లను బదిలీ […]

    The post ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment