ట్రంప్ రాకపోయినా యథావిధిగా సమ్మిట్ : దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్: ‘జీ20 ఇక ఏ ఒక్క దేశంపై ఆధారపడే వేదిక కాదు. దానికి సొంత శక్తి, సొంత ప్రయోజనం ఏర్పడింది. అమెరికా హాజరు కాకపోయినా, జీ20 ఒక శక్తివంతమైన అంతర్జాతీయ వేదికగానే కొనసాగుతుంది’ అని దక్షి ణాఫ్రికా హైకమిషనర్ అనిల్ సూక్లాల్ పేర్కొన్నారు. 2025 జీ20 జోహాన్స్బర్గ్ సమ్మిట్కు అమెరికా దూరంగా ఉన్నా సమ్మిట్ యథావిధిగా జరుగుతుందని సూక్లాల్ స్పష్టం చేశారు. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో […]
The post ఏ దేశం పైనా జీ20 ఆధారపడదు appeared first on Navatelangana.
Leave A Comment