– వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.60వేలు డిమాండ్– ముందుగానే రూ. 40వేలు చెల్లించిన రైతు– మిగిలిన రూ.15వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులునవతెలంగాణ-ములకలపల్లిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించింది. జీపీవో బానోత్ శ్రీనివాస్ నాయక్ […]
The post ఏసీబీకి చిక్కిన గ్రామ పరిపాలన అధికారి appeared first on Navatelangana.
Leave A Comment