నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న పొదలు, చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు, ఇతర విష కీటకాలు […]
The post ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్లో కలకలం..విద్యార్థులపై ఎలుక దాడి appeared first on Navatelangana.
Leave A Comment