ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎవరీ ధనుంజయ రెడ్డి.. ఆయనపైనే ఫోకస్ ఎందుకు.. 10 ముఖ్యమైన అంశాలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం అయ్యింది. శుక్రవారం అదుపులోకి తీసుకున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి గురించి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అసలు ఎవరీ ధనుంజయ రెడ్డి.. ఇప్పుడు తెలుసుకుందాం.
Leave A Comment