అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 11.75 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27వ ఆర్థిక సంవత్సరంలో కూడా రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పారు. 2025-26వ ఏడాదిలో ప్రపంచ […]
The post ఏపీ బడ్జెట్ రూ.3,32,205 కోట్లు appeared first on Navatelangana.
Leave A Comment