• Login / Register
  • Rss వార్తలు

    ఏపీ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం..రేపు డీఈఓ కార్యాలయాల ముట్టడి

    ఏపీలో ప్రభుత్వ పాఠశాలల వర్గీకరణ, ఉపాధ్యాయుల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో బుధవారం ఉమ్మడి జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. మరోవైపు మంగళవారం కూడా ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొనసాగనున్నాయి.
    Read More...

    Leave A Comment