రాష్ట్రాభివృద్ధే లక్ష్యం : సిఎం చంద్రబాబు టిడిపి కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ అమరావతి : రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టిడిపి కార్యాలయం ఎన్టిఆర్ భవన్లో శనివారం ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు కొంతసేపు మాట్లాడారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి […]
The post ఏపీలో 3 ప్రాంతీయ జోన్లు appeared first on Navatelangana.
Leave A Comment