ఏపీలో ఇక ప్రతి కుటుంబానికి బీమా రక్షణ.. ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బీమా పథకంలో వైద్య సేవల్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇకపై ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తారు.
Leave A Comment