• Login / Register
  • Site Logo

    ఏటా రోడ్డు ప్రమాదాల్లో 8 వేల మంది మరణం

    Rss వార్తలు

    ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమ పోస్టర్‌ ఆవిష్కరణలో డీజీపీ శివధర్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదంలో 8 వేల మంది మరణిస్తున్నారని డీజీపీ శివధర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రిసరాలను గమనిస్తూ డ్రైవింగ్‌ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టొచ్చని ఆయన చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో 800 హత్యలు జరుగుతుంటే దానికి […]

    The post ఏటా రోడ్డు ప్రమాదాల్లో 8 వేల మంది మరణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment