సీపీఐ(ఎం) డిమాండ్ న్యూఢిల్లీ :భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే ఉప సంహరించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా పలు దేశాలపై ఇష్టం వచ్చిన రీతిలో సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు లేదంటూ ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ డిమాండ్ వెలువడింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుంకాలను సాకుగా చూపే భారత్తో అమెరికా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుందని, తక్షణమే ఆ ఒప్పందం నుంచి […]
The post ఏకపక్ష వాణిజ్య ఒప్పందాన్నిఉపసంహరించాలి appeared first on Navatelangana.
Leave A Comment