భారత ఉద్యోగుల తీరు‘ఇండీడ్’ తాజా అధ్యయనం న్యూఢిల్లీ : భారత ఉద్యోగుల పని తీరును కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా మార్చేస్తున్నది. ఈ ఏఐ అనేది.. వారిలో జీతం, పని ఒత్తిడి అనే అంశాల కంటే ఎక్కువగా ప్రభావం చూపుతున్నది. భారత ఉద్యోగులు.. జీతం కంటే ఏఐకే ప్రాధాన్యతనిస్తున్నారు. అంటే.. ఏఐతో ఎలా స్మార్ట్గా పని చేయగలను అనే విషయం గురించి వారు ఆలోచిస్తున్నారు. ఇండీడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన 2025 వర్క్ప్లేస్ ట్రెండ్స్ రిపోర్ట్ […]
The post ఏఐకే ప్రాధాన్యం appeared first on Navatelangana.
Leave A Comment