అమరావతి : భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు పూర్తయ్యాయని, ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంట్లోనూ చట్టం చేశారని, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు […]
The post ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ ఉండాలి : సీజేఐ బీఆర్ గవాయ్ appeared first on Navatelangana.
Leave A Comment