నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నాగాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు నూతన అధ్యక్షులు కంపదండి తిరుపతి ఆధ్వర్యంలో ఎస్ఐ అనిల్ రెడ్డిని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ […]
The post ఎస్ఐ అనిల్ రెడ్డిని కలిసిన విడిసి సభ్యులు appeared first on Navatelangana.
Leave A Comment