• Login / Register
  • Site Logo

    ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రగుడు వద్ద  ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. […]

    The post ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment