నీరు, ఇసుక, మట్టి పొరలను గుర్తించాకే పనులు సర్వే ఫలితాలను బట్టి తదుపరి తవ్వకాలు టీబీఎం డ్రిల్లింగ్ పనులు ఇక లేనట్టే..రెండేండ్ల టైం బాండ్తో పనులు ముందుకునవతెలంగాణ – మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధిఎట్టకేలకు ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టింది. నల్లమల అటవీ ప్రాంతంలో గుట్టలను చీల్చుతూ చేస్తున్న పనుల్లో సొరంగం కూలి 8 మంది కార్మికులు జలదిగ్బంధం అయిన విషయం తెలిసిందే. మూడు నెలలపాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. సొరంగంలో […]
The post ఎస్ఎల్బీసీ సొరంగం పనుల ప్రక్షాళన appeared first on Navatelangana.
Leave A Comment