రూ.13వేల కోట్ల షేర్ల ఉపసంహరణ కేంద్రం కసరత్తు త్వరలో రోడ్షోలు ఏర్పాటు న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరోమారు భారీగా వాటాలను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తును వేగవం తం చేసినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఇంతక్రి తంతో పోల్చితే రెట్టింపు వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించడానికి వీలుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఏడాది ముగింపు లోపే 6.5 శాతం వాటాలను విక్రయించడానికి కేంద్రం […]
The post ఎల్ఐసీలో వాటాల అమ్మకం appeared first on Navatelangana.
Leave A Comment