ప్రయివేటుకే లాభంఆదాయం తక్కువ..ఖర్చెక్కువనిర్వహణలో అనేక సవాళ్లుబస్సులు అవసరమే..జీసీసీ విధానంలో మార్పులు తప్పనిసరినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ఎలక్ట్రిక్ బస్సులు..ఇప్పుడు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలో వస్తున్న కీలకమార్పు. పర్యావరణ హితంగా రవాణాను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది మంచిదే అయినా ఆర్థిక తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు కారణమవుతున్నది. ప్రస్తుత కేంద్ర విధానంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఇతర అంశాల విషయంలో స్థానిక ఆర్టీసీలకు ఎలాంటి పాత్ర లేదు. కేవలం […]
The post ఎలక్ట్రిక్ బస్సులు భారం ఆర్టీసీకి పెనుశాపం appeared first on Navatelangana.
Leave A Comment