కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి హాజరుసిట్ నోటీసులు, మున్సిపల్ ఎన్నికలపై చర్చ నవతెలంగాణ-మర్కుక్సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టు ఆపార్టీ శ్రేణుల సమాచారం. ఇదే విషయమై గురువారం కేసీఆర్తో హరీశ్రావు భేటీ […]
The post ఎర్రవల్లిలో ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ appeared first on Navatelangana.
Leave A Comment