నవతెలంగాణ – డిచ్ పల్లి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలో నుండి చేరికలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ సర్పంచ్ కిరణ్, ఉప సర్పంచ్ బాబా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు […]
The post ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్.. appeared first on Navatelangana.
Leave A Comment