మరింత సమయం కావాలి : పిటిషనర్ల న్యాయవాదులు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఎమ్మెల్యే నాగేందర్పై స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం పిటిషన్లపై న్యాయవాదలు తమ వాదనలు వినిపించాల్సి ఉండింది. అయితే కొంత సమయం కావాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరడంతో […]
The post ఎమ్మెల్యే నాగేందర్ విచారణ 18కి వాయిదా appeared first on Navatelangana.
Leave A Comment