– సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో భేటీలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ఎఫ్పీఓల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో ఆయన భేటీ అయ్యారు. రైతు కమిషన్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై కమిషన్ తయారు చేసిన నివేదికలను ఆయనకు అందించారు. ప్రధానంగా ఎఫ్పీఓల విషయంలో తెలంగాణ వెనుకంజలో ఉందనీ, […]
The post ఎఫ్పీఓల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment