సర్ ప్రజాస్వామ్యానికి ముప్పు : సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్ పలుమార్లు అంతరాయాలతో వాయిదా పడిన లోక్సభ ఉభయ సభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ న్యూఢిల్లీ : ఆదివారం కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించిన తర్వాత సోమవారం సమావేశమైన పార్లమెంట్ ఉభయ సభలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానంపై చర్చ ప్రారంభించాయి. లోక్సభలో సోమవారం నుంచి బుధవారం వరకు దీనిపై చర్చకు కేటాయించగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 11న సమాధానమిస్తారు. ఎప్స్టీన్ ఫైల్స్లో […]
The post ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరుపై చర్చించాల్సిందే appeared first on Navatelangana.
Leave A Comment