– ప్రతీ ఓటరు కుపోల్ స్లిప్ అందజేయాలి – ఎన్నికల జిల్లా సహాయ అధికారి నాగరాజు నవతెలంగాణ – అశ్వారావుపేట ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ నిర్వహించాలని,ప్రతీ ఓటరు కు పోల్ స్లిప్ అందజేయాలని మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి,స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, బీఎల్ఓ లకు జరిగిన వేర్వేరు సమావేశాల్లో సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా రైతు వేదిక లో పీఓ,ఏపీఓ లకు, మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో బీఎల్ఓ లకు శుక్రవారం […]
The post ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ నిర్వహించాలి appeared first on Navatelangana.
Leave A Comment