రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జనాలకు పాల్పడిందని బీఆర్ఎస్ విమర్శించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ను బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, సదానందం, కిరణ్ గౌడ్, ఫయాజుద్దీన్ కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రామ్మూర్తి మాట్లాడుతూ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దుర్వినియోగానికి పాల్పడింని చెప్పారు. ఓటర్లను ప్రలోభ పెట్టింన్నారు. కొల్లాపూర్, రామాయంపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో […]
The post ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలు appeared first on Navatelangana.
Leave A Comment