– అదానీ యాజమాన్యంలో మరో రౌండ్ తొలగింపులు– వందమందికి నోటీసులుముంబయి : ఎన్డీటీవీలో ఉద్యోగులపై వేటు కత్తి వేలాడుతోంది. అదానీ యాజ మాన్యంలోని ఎన్డీటీవీ మరో రౌండ్ తొల గింపులకు సిద్ధమవుతోంది. అన్ని విభాగా లలోని ఉద్యోగుల పనితీరు మెరుగుదల పేరిట తొలగించే చర్యలకు ఉపక్రమించింది. ఈసారి దాదాపు 100 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని పలువురు సిబ్బంది అంచనా వేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో రిపోర్టర్లు, యాంకర్లు, కెమెరా సిబ్బంది, హిందీ , ఇంగ్లీష్ ఛానెల్ల నుంచి […]
The post ఎన్డీటీవీలో ఉద్యోగులపై వేటు appeared first on Navatelangana.
Leave A Comment