• Login / Register
  • Site Logo

    ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్కు కేటీఆర్ కౌంటర్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు కేసీఆర్‌ను ఆదివారం నందినగర్‌లోని ఆయన నివాసంలో ఐదు గంటలపాటు విచారించిన విష‌యం తెలిసిందే. విచారణ ముగిసిన అనంతరం ప్రకటన చేస్తూ సజ్జనార్‌.. ‘ఇల్లీగల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా సీపీ సజ్జనార్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ‘కమిషనర్‌గారూ (సజ్జనార్‌ను ఉద్దేశించి) మీరే న్యాయమూర్తిగా, జ్యూరీగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా కనబడుతున్నారు. దయచేసి మీరు దర్యాప్తు […]

    The post ఎక్స్ వేదిక‌గా సీపీ సజ్జనార్‌కు కేటీఆర్ కౌంట‌ర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment