నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మరణించడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య సేవలు […]
The post ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణం పట్ల మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం appeared first on Navatelangana.
Leave A Comment