ప్రత్యేక శిక్షణ ఇచ్చి అప్పగిస్తాండ్రగ్స్రహిత తెలంగాణే లక్ష్యంకానిస్టేబుల్ సౌమ్య బలిదానం వృధా కానివ్వం : ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోతెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దీనికోసం ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కానిస్టేబుల్ సౌమ్య బలిదానాన్ని వృధా కానివ్వబోమని, కచ్చితంగా ఇప్పుడున్న విధానాల్లో మార్పులు […]
The post ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు appeared first on Navatelangana.
Leave A Comment