– పత్తి రైతులకు కేంద్రం షరతు– విదేశీ దిగుమతులపై సుంకాలు ఎత్తివేత– ఫలితంగా పడిపోయిన స్వదేశీ పత్తి ధరలు– ‘కిసాన్ కపాస్’ పేరుతో రైతుల్ని దోపిడీ చేస్తున్న మోడీ సర్కార్– పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ తప్పుకునే యత్నం– చోద్యం చూస్తున్న కేంద్ర మంత్రులు”ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటాం. అదికూడా కిసాన్ కపాస్లో నమోదు చేసుకుంటేనే. తేమశాతం ఎక్కువుంటే కొనే ప్రసక్తే లేదు” రాష్ట్రంలో పత్తిపంట కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులు ఇవి. […]
The post ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొంటాం appeared first on Navatelangana.
Leave A Comment